పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు

0
96

పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని పెద్దపంజాణి మండలం వ్యక్తులు ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారు. దళిత సంఘాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, మహేష్ కు న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం ఎమ్మార్వో రాము దళిత సంఘాలతో చర్చించి, మహేష్ కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ కట్టడంపై అధికారుల కొరడా
*తాడేపల్లి*   *అక్రమ కట్టడంపై అధికారుల కొరడా...*   *నిబంధనలను అతిక్రమించి, అనుమతులు...
By Rajini Kumari 2026-02-13 09:16:25 0 158
Andhra Pradesh
మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
అమ‌రావ‌తి...   మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి...
By Rajini Kumari 2026-02-23 14:16:46 0 151
Andhra Pradesh
అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-04-23 03:37:17 0 64
Andhra Pradesh
పరిశుద్ధ కార్మికుల భద్రత ప్రాధాన్యాలు !! కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-16 06:32:10 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com