నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి

0
427

 

‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్, పార్మా ఉద్యోగులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న విషయం తెలిసిందే ,వారు ఉద్యోగరిత్య ఆఫీస్ కి వెళ్ళెందుకు గత సంవత్సరం నుండి నిజాంపేట్ ×రోడ్ నుండి మల్లంపేట, ఖాజీపల్లి వరకు సిటీ బస్సులు నడుస్తున్నవి,అయితే  ఖాజీపల్లి వరకు కాకుండా బస్సులు గడ్డపోతరం మీదుగా ‎గా గిలాపూర్x రోడ్ వరకు( నర్సాపూర్ రోడ్, నడిపించాలని,అలాగే మియాపూర్ నుండి బాచుపల్లి, ప్రగతి నగర్, గండిమైసమ్మ మీదుగా అయోధ్య ఎక్స్‌రోడ్, మేడ్చల్ చెక్‌పోస్ట్ మీదుగ  మజిద్పూర్ (కరీంనగర్ హైవే) వరకు , ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకుని బస్సులు వెయ్యాలని ఆర్‌టి సి అధికారుల కు అభ్యర్థన చేస్తున్నారు ఆ రూట్ లో ప్రయాణించే ప్రజలు

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Mulls Reopening Nanda Devi Peak After 42-Year Ban
After four decades, Uttarakhand is exploring the possibility of reopening Nanda Devi (7,816 m)...
By Bharat Aawaz 2025-07-17 07:33:09 0 1K
Andhra Pradesh
ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక...
By Benguluri Madhubabu 2026-03-16 05:32:27 0 139
Telangana
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు...
By Vanmoj Suryamohan 2026-03-23 12:33:07 0 115
Andhra Pradesh
మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.
అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి. కృష్ణప్ప నాయుడు...
By Pagadala Venkateswar 2026-02-24 07:55:31 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com