పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి

0
82

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఆయన పలు పత్రికలతో పాటు సోషల్ మీడియా ఛానల్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, విలేకరులు, వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన...
By SivaNagendra Annapareddy 2025-12-15 05:28:12 0 217
Telangana
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి... మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో రైతు వేదికలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన ఉత్సవ...
By Gangaram Rangagowni 2026-01-12 06:05:30 0 163
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com