అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్

0
90

పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ దారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. రెండు రోజులుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
స్టాలిన్ యుహాత్మక అడుగు
*`స్టాలిన్ వ్యూహాత్మక అడుగు !_*   _డీఎంకే ఎమ్మెల్యేలకు చెన్నై విడిచి వెళ్లొద్దని ఆదేశాలు_...
By Rajini Kumari 2026-05-08 13:42:46 0 76
Telangana
మల్కాజిగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 321 మందిపై కేసులు. |
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్...
By Sidhu Maroju 2026-03-09 09:00:32 0 152
Andhra Pradesh
కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ రెడ్డి ఆదేశాల మేరకు
కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని బూత్ నంబర్...
By mahaboob basha 2025-07-16 14:47:02 0 1K
Andhra Pradesh
లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం
కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్...
By Manda Ramkumar 2026-04-13 11:24:09 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com