పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు

0
74

పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శనివారం, స్వామివారు మోహిని అవతారంలో పట్టణ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com