పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు

0
98

పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శనివారం, స్వామివారు మోహిని అవతారంలో పట్టణ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:రంజాన్ తోఫా పంపిణికార్యక్రమం
పట్టనంలో మంగళవారము నిర్వహించిన రంజాన్ తోఫ పంపినిక్రమం లో పిసిసి చిఫ్,ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్...
By Sadaq Sadaq 2026-03-10 12:23:53 0 174
Andhra Pradesh
మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి
Meebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్...
By Siva Bhaskar 2025-12-26 01:49:35 0 811
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 59
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
By Kothuru Murali 2026-04-23 15:04:04 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com