కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు

0
489

‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా చక చక ప్రభుత్వ కార్యాలయ లో నేమ్ బోర్డ్ ల లో మార్చిన ప్రభుత్వం,సమాస్యల పైనా ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు, గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న మల్లంపేట్ లో రింగ్ రోడ్డు అనుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ రెసిడెన్సీ ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రజల అవసరాల అనుకులంగా టిపిన్ సెంటర్లు చికెన్ సెంటర్ ఓపెన్ చేసుకొని వారి వ్యాపారం చేస్తున్నారు,కానీ వాటి నుండి వచ్చే వ్యర్థాలను రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల ఆ వ్యర్థాలను తినెందుకు కుక్క పందులు కుస్తీ పాడుతుంటావి,దానికి తోడు గా దోమలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా జ్వారాల బారిన పడుతున్నారు ఇప్పుడైనా ఆదికారు లు,స్పందించి దోమల భాద నుండి విముక్తి కలిపించాలని విజ్ఞప్తి

Search
Categories
Read More
Telangana
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.
హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని...
By Sidhu Maroju 2025-08-16 09:09:02 0 599
Telangana
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులో మంటలు, 13మంది సజీవ దహనం
Bus Accident 
By Sunka Santhosh 2026-03-26 06:15:03 0 169
Health & Fitness
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often Without Knowing It
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often...
By BMA ADMIN 2025-05-20 06:05:12 0 2K
Telangana
హోలీ సంబరాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  బోయిన్ పల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్...
By Sidhu Maroju 2026-03-04 10:37:28 0 89
Telangana
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు! తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99...
By Pinnehasan Odela 2026-03-06 06:46:07 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com