వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
Posted 2026-03-01 04:19:08
0
171
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. వ్యూగోల్, ట్రూహెల్త్, మోడ్మ్యాడ్ వంటి కంపెనీల పేర్లు చెప్పి, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కడప, రాయచోటి, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ మోసం జరుగుతోందని, ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగార్థులు ముందస్తు ఫీజులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, పోలీస్ కంట్రోల్ రూమ్ 100 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
Milestone for Bengaluru Metro: First Driverless Train Arrives for Blue Line
In a significant stride forward for Bengaluru's urban infrastructure, the first driverless train...
వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బుధవారం ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న...
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...