వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.

0
172

అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. వ్యూగోల్, ట్రూహెల్త్, మోడ్‌మ్యాడ్ వంటి కంపెనీల పేర్లు చెప్పి, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కడప, రాయచోటి, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ మోసం జరుగుతోందని, ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగార్థులు ముందస్తు ఫీజులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, పోలీస్ కంట్రోల్ రూమ్ 100 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
Tushar Giri Nath, IAS: Transforming Karnataka Through Vision
A distinguished 1993-batch Karnataka cadre IAS officer whose visionary leadership, administrative...
By Lokeshwari Panthadi 2026-07-18 10:24:00 0 45
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న...
By Pagadala Venkateswar 2026-05-13 05:42:45 0 80
Andhra Pradesh
సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే!!
కర్నూలు : *కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 11మంది లబ్దిదారులకు  రూ. 5,91,893/- ల సీఎం రిలీఫ్...
By Hari Krishna 2025-12-22 15:01:30 0 230
Technology
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
By Dunna Jessicaruth 2026-05-18 12:10:58 0 79
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:37:05 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com