వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.

0
79

అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. వ్యూగోల్, ట్రూహెల్త్, మోడ్‌మ్యాడ్ వంటి కంపెనీల పేర్లు చెప్పి, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కడప, రాయచోటి, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ మోసం జరుగుతోందని, ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగార్థులు ముందస్తు ఫీజులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, పోలీస్ కంట్రోల్ రూమ్ 100 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 16:29:20 0 76
Andhra Pradesh
Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
Andhra Chandrababu Naidu welcomes India US trade deal భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య...
By Pagadala Venkateswar 2026-02-03 08:44:19 0 83
Telangana
Hearing on MLA Disqualification Petitions to Conclude Today
  ​Hyderabad: The hearing on the disqualification petitions filed against MLAs following...
By G k Nookala 2026-03-05 09:58:33 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com