ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.

0
115

మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్.సి.సి. అవార్డు లభించింది. 16 ఏళ్లుగా ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఢిల్లీలో ఎన్.సి.సి. విభాగం డిజి కమాండేషన్ కార్డ్ అవార్డు విత్ బ్యాడ్జ్ ను ఎన్.సి.సి. దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఈ అవార్డును శనివారం చిత్తూరులోని 35 ఆంధ్ర ఎన్.సి.సి. బెటాలియన్ కార్యాలయంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల సిబ్బంది అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిత్తూరు జిల్లా వీకోట : దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య
ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను...
By Pagadala Venkateswar 2026-04-28 05:02:18 0 73
Telangana
హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
    సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల...
By Sidhu Maroju 2025-06-25 05:57:54 0 1K
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, భీమగానిపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....
By Kothuru Murali 2026-05-04 13:23:22 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com