ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి

0
174

కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన సంఘటన, పలు సంఘటనలను ప్రస్తావనకు తెచ్చారు. కల్తీ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

#Boiena Rajesh 

Search
Categories
Read More
Andhra Pradesh
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా/కొండ‌ప‌ల్లి,...
By Rajini Kumari 2026-02-07 12:15:32 0 136
Fashion & Beauty
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
By Dunna Jessicaruth 2026-05-19 07:36:39 0 35
Andhra Pradesh
ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడు మృతి
ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు....
By Boiena Rajesh 2026-04-12 00:13:39 0 112
Telangana
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు
రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు...
By Ponnala Srinivasrao 2026-03-17 12:04:21 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com