ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి

0
176

కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన సంఘటన, పలు సంఘటనలను ప్రస్తావనకు తెచ్చారు. కల్తీ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

#Boiena Rajesh 

Search
Categories
Read More
Telangana
విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ
మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక...
By Bittu Bittu 2026-05-07 10:14:55 0 450
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 67
Andhra Pradesh
యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా లో ఉద్యోగాలు!!
కర్నూలు : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ - చెన్నై యూనిట్ వివిధ విభాగాల్లో 153 గ్రాడ్యుయేట్...
By Hari Krishna 2025-12-22 08:28:43 0 193
Manipur
Justice M. Sundar Appointed Chief Justice of Manipur High Court |
Justice M. Sundar from the Madras High Court has been appointed as the Chief Justice of the...
By Pooja Patil 2025-09-16 07:00:24 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com