జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.

0
72

మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు బహుమతుల పంపిణీ జరిగింది. జువారి ఫామ్ హబ్ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు బహుమతులు అందజేశారు. దసరా, దీపావళి సందర్భంగా చేపట్టిన ఈ స్కీమ్‌లో రామసముద్రం జై కిసాన్ పరిధిలోని 36 మంది రైతులు ఎంపికయ్యారు. మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయల విలువైన బంగారు నాణెం వూలపాడుకు చెందిన కేశవరెడ్డికి అందించారు. ఇతర విజేతలకు మొబైల్ ఫోన్లు, గోడ గడియారాలు, మిక్సీలు బహూకరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*
*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01...
By CM_ Krishna 2025-12-25 02:04:43 0 186
Andhra Pradesh
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...
By BABJI DADALA 2025-12-23 14:28:21 0 301
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com