ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ

0
257

విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మా ణం చేస్తున్న తరుణంలో కొత్త భవ నా న్నీ   ప్రాంతీయ  ఆయుష్ శాఖ ఉప సంచాల కులు జోనల్ - 1 డాక్టర్ కైపు శ్రీని వాస రావు ఆకస్మిక తనిఖీ చేశారు . అందులో భాగంగా భవనం నిర్మాణం జరుగుతున్న సమయం లో నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు చాలా చక్కగా జరగాలని. గోడలు పై కప్పు నిర్మా నాలను ఆ రా తీశారు. నాణ్యమైన కట్టడాలు చేపట్టాలని లేకపోతే బిల్లులు కావని. అతి త్వర గా భవనం పూర్తి చే యాలని కాంట్రాక్టర్ . కూలీలకు సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్రీదేవి. ఎం యన్ ఓ వినోద్ కుమార్ ఆఫీసు సబార్డ్ నెట్ రాము. ఉన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు: సర్వేలో అడిగేవి ఇవే.. ముందే సిద్ధంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏకీకృత కుటుంబ సర్వేను...
By John Baji 2025-12-27 11:19:24 0 116
Andhra Pradesh
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
By Boiena Rajesh 2026-04-04 08:26:01 0 63
Telangana
కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ
రామాయంపేటలోని కాట్రియాలలో '99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త...
By Katiyala JeevanRaj 2026-04-02 10:53:07 0 77
Andhra Pradesh
రౌడీ షీటర్లకు డిఎస్పి స్ట్రాంగ్ వార్నింగ్
రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన...
By John Baji 2025-12-28 05:34:14 0 146
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com