సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
153

ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం మదనపల్లి లోని టిడిపి పార్లమెంటు కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి 41 మంది లబ్ధిదారులు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రాణప్రయస్థితిలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అన్నారు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఎల్ఓసి విధానాన్ని సఫలీకృతం చేయడం ద్వారా అర్హుల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తంబాలపల్లి నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు మరో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2026-03-09 11:47:01 0 141
Telangana
బీజేపీ ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు??? రచన ముడుంబి
బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా... హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను...
By Ponnala Srinivasrao 2026-05-16 03:00:11 0 73
Bihar
Who will become CM face of Mahagathbandhan in Bihar? | Here is what Congress leaders said
Bihar Assembly lections 2025: The Bihar Assembly elections are scheduled for the end of 2025, and...
By BMA ADMIN 2025-05-19 18:41:55 0 2K
Telangana
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-06-10 10:16:37 0 1K
Andhra Pradesh
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోAP NGO రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, డిసెంబ‌ర్ 22,...
By Rajini Kumari 2025-12-23 07:28:50 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com