సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
126

ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం మదనపల్లి లోని టిడిపి పార్లమెంటు కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి 41 మంది లబ్ధిదారులు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రాణప్రయస్థితిలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అన్నారు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఎల్ఓసి విధానాన్ని సఫలీకృతం చేయడం ద్వారా అర్హుల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తంబాలపల్లి నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు మరో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు.
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7...
By Pagadala Venkateswar 2026-02-20 11:58:16 0 98
Bharat Aawaz
Article 13 – The Shield That Protects Your Rights
What is Article 13? Article 13 is like a guardian of your Fundamental Rights. It says that no...
By BMA ADMIN 2025-06-26 08:45:25 0 2K
Andhra Pradesh
రేపు 16 125 టిడిపి కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక
అమరావతి :   *రేపు (16.12.2025 టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక..!* ...
By Rajini Kumari 2025-12-15 08:22:53 0 169
Telangana
ప్రారంభోత్సవ కార్యక్రమం
140 డివిజన్ నుండి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-07 08:59:39 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com