మదనపల్లిలో మద్యం షాపు వద్ద గొడవ: యువకులపై హత్యాయత్నం.
Posted 2026-02-26 11:16:53
0
136
మదనపల్లి పట్టణంలోని బాలాజీనగర్ మద్యం షాపు వద్ద బుధవారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యాయత్నానికి దారితీసింది. చంద్రకాలనీకి చెందిన ప్రదీప్ (32) మరియు అతని స్నేహితులు మద్యం సేవిస్తుండగా, అంగళ్లుకు చెందిన బ్రహ్మతేజ సోదరులతో గొడవ పడ్డారు. షాపు బయటకు వచ్చిన తర్వాత, అంగళ్లు యువకులు ప్రదీప్, బాలుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్ను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
Nagaland Revises Dearness Allowance for Employees
The Nagaland government has announced revised Dearness Allowance (DA) rates for state government...
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో...
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ.
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...