వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్

0
153

వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్ 

 అప్పారావు పరిశీలకులు.

 పెద్ద దోర్నాల స్టార్ ప్రభ ఫిబ్రవరి 24.

 మార్కాపురం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసేందుకు దోర్నాలకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. వస్తున్న సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను శంకుస్థాపన పనులను మంగళవారం డాక్టర్. మన్నే. రవీంద్ర, ఏఎంసీ చైర్మన్ అప్పారావు, పరిశీలకులు,వేన్న. వెంకటరెడ్డి పెద్దారవీడు మండల కన్వీనర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్,చేకూరి.ఆంజనేయులు పరిశీలించారు. డాక్టర్ మన్నే.రవీంద్ర వే oట సుమారు200 మంది కార్యకర్తలు నాయకులు అభిమానులుతదితరులు పాల్గొన్నారు అని షేక్. జాకీర్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలోవడ్లమూరి లింగన్న మండల పార్టీ అధ్యక్షుడు పోతిరెడ్డి.రమణారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఓట్ల.సీతారామయ్యమాజీ కన్వీనర్,త్రిపురాంతకం, షేక్.జిలాని మాజీమండల పార్టీఅధ్యక్షుడు,ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల మండలంమైనార్టీనాయకులు షేక్.జాకీర్ హుస్సేన్, షేక్ హర్షద్ 207 వార్డు నెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఫేక్ భాష. పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ బాదరయ్య బీసీ సెల్ నాయకుడుఎర్రగొండపాలెం మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 156
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 84
Telangana
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
By Sidhu Maroju 2026-03-25 04:39:46 0 88
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 123
International
War effect in india
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశంపై పడే ప్రభావాలు చాలా...
By G k Nookala 2026-03-01 08:01:18 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com