పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'

0
108

పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య వెంటనే ఆమెను ఎద్దుల బండిలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, అత్యవసర పరిస్థితిలో తన భర్త తనను ఎద్దుల బండిలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని, తాము అంబులెన్స్‌కు ఫోన్ చేయలేదని నారాయణమ్మ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్స్ వాడటాన్ని ప్రతి ఒక్కరు మానేయాలి : కమిషనర్
కర్నూలు సిటీ :  ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-20 12:19:39 0 138
Jharkhand
Crackdown on Corruption: ED Files Case in Treasury Scam
The Enforcement Directorate (ED) has officially registered a money laundering case (ECIR)...
By Dunna Jessicaruth 2026-05-15 10:02:34 0 47
Telangana
మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి..
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..   మంచిర్యాల శాసనసభ్యులు...
By Pinnehasan Odela 2026-04-19 06:57:27 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com