పుంగనూరు: జనసేన సభ్యత్వం కుటుంబానికి భరోసా: ఎన్. వి. ఆర్

0
104

పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గస్థాయి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ పాల్గొన్నారు. జనసేన సభ్యత్వం తీసుకుంటే ఆ కుటుంబానికి భరోసా ఉంటుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 93
Andhra Pradesh
రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో  బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్.....
చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను...
By Gadiyapudi Narendra 2026-02-27 04:25:40 0 156
Andhra Pradesh
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం...
By Kothuru Murali 2026-02-12 14:05:56 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com