గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ

0
164

రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరితమ్మ గారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగువగుట్టువీడు గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లికి షామియానా రహంతుల్లా  కట్టిన చాందిని బండిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరిత అమ్మగారు మరియు టిడిపి యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కుమార్ రెడ్డి మరియు మండల గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Bharat Aawaz
Beyond Gear and Gloss: The Unstoppable Journey of Candelaria Rivas Ramos
  CHIHUAHUA, MEXICO: While the world of sports often obsesses over carbon-plated shoes and...
By Venugopal Gopal 2026-01-04 17:01:11 0 2K
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 187
Andhra Pradesh
ఏపీలో స్విస్ కంపెనీలను ప్రోత్సహించండి భారత రాయబారి మృదుల్ కుమార్
*Ln Davos tour - Day – 1*   *19-1-2026*   *Press Release – 1*  ...
By Rajini Kumari 2026-01-19 11:39:17 0 104
Telangana
ఎన్నికలలో ప్రవర్తన నియమాలు పాటించాలి: ఎంపీడీవో
 మానూర్:మూడో  విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులందరూ ఓటర్లను ఎలాంటి...
By VIKRAM RATHOD 2025-12-12 11:23:42 0 358
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com