గుంటూరు వజ్రబాబు వివరణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు చెప్పట్టే కార్యాచరణ సలహాలు మేరకు చేయడం జరుగును.

0
254

వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని ట్యాగ్ చేసుకుని వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు లాబీయింగ్ జర్నలిస్టుల మీద త్వరలో చర్యలు చేపడతాను. వాస్తవాలను వాస్తవంగా చూపించాలా వక్రీకరించి చూపించే కొందరు వ్యక్తిగత దూషణలు చేయుట మరియు కొందరిని సపోర్టుగా ఉండి వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలి నేను వస్తాను ఎక్కడికి రావాలో చెబితే. నాపై వచ్చిన అవాస్తమని వజ్రబాబు వివరణ. ఈరోజు పత్రికల్లో తనపై వచ్చిన ఉద్యోగ మోసం ఆరోపణలను వజ్రబాబు తీవ్రంగా ఖండించారు తనకు తన సోదరుడు ఎలాంటి సంబంధాలు లేవని శాలెం రాజు అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలు ఎటువంటి నిజం లేదని ఇది కేవలం వ్యక్తిగత కక్షతో చేస్తున్న దుష్ప్రచారమని ఆయన పేర్కొన్నారు నాకు ఎటువంటి ఉద్యోగాలు ఇప్పించే శక్తి అధికారాలు సంబంధాలు లేవని స్పష్టం చేశారు నా దగ్గర పని చేయుచున్న డ్రైవర్ కు అతను మధ్య లావాదేవీలకు గాను మధ్య లో నన్నూ లాగడం అన్ని త్వరలోనే అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మరియు కోర్టు ద్వారా పరువు నష్ట ధాబా వేస్తానని వజ్రబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా నా బ్రదర్ ని ఇందులోకి లాగటం చాలా హేమానీయం పొలిటికల్గా అతనికి బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు ఆదివారం రోజు ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  రేపు ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-10 13:53:35 0 158
Andhra Pradesh
ఒంటరి ఏనుగు పంటల పై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ...
By Kothuru Murali 2025-12-30 12:40:12 0 135
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com