పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం

0
102

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి, ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు చెల్లించినా, తనకు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని బీపీఎం చెబుతోంది. ఈ సంఘటన పోస్టాఫీసుల్లో నగదు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...
విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై...
By Thokala Sivaji 2026-03-23 17:09:25 0 670
Fashion & Beauty
Carrot Oil in Beauty: The New Glow-Getter You Need to Know
Carrot Oil in Beauty: The New Glow-Getter You Need to Know We’ve always known carrots are...
By BMA ADMIN 2025-05-21 13:52:57 0 2K
Telangana
బస్తీ సమస్యల పరిష్కారమే లక్ష్యం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-01-12 07:36:29 0 176
Andhra Pradesh
Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-27 06:29:29 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com