పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం

0
78

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి, ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు చెల్లించినా, తనకు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని బీపీఎం చెబుతోంది. ఈ సంఘటన పోస్టాఫీసుల్లో నగదు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే సిపిఐ దోనేపూడి శంకర్
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే   దోనేపూడి శంకర్   భారత...
By Rajini Kumari 2025-12-28 10:30:53 0 138
Andhra Pradesh
ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఇవాళ్టి కార్యక్రమాలు రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పల్ప అస్వస్థతకు...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:44:49 0 206
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత...
By Pagadala Venkateswar 2026-03-17 11:42:36 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com