పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం

0
141

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి, ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు చెల్లించినా, తనకు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని బీపీఎం చెబుతోంది. ఈ సంఘటన పోస్టాఫీసుల్లో నగదు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
SURAKSHA
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
 భవిష్యత్ తరాలైన విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీసులు...
By Kalaga Sailaja 2026-06-30 09:02:06 0 58
Andhra Pradesh
బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.
బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ. మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ...
By Chennaiah Kati 2026-07-03 13:10:11 0 47
Madhya Pradesh
Morena Solar Park: New 220 MW Green Energy Deal Signed
Ceigall India has officially signed a significant deal to develop a 220 MW solar and battery...
By Lokeshwari Panthadi 2026-07-01 06:53:41 0 54
Telangana
అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్ అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-07-29 10:51:37 0 862
SURAKSHA
సైబర్ యోధుల సత్కారం: సమాజానికి గొప్ప స్ఫూర్తి
సైబర్ నేరాలను అరికట్టడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పోలీసు అధికారులను సత్కరించడం ఎంతో...
By Kalaga Sailaja 2026-06-24 08:55:48 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com