ఓ మహిళ ఆవేదన .
Posted 2026-02-23 15:04:22
0
210
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే సింహా చలం దేవా దయ శాఖ అధికారులు అడ్డు పడుతున్నారు అని ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో భాగంగా సోమ వారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేప గుంట కు చెందిన కల్లు పల్లి లత గారు జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీటి పరతమయ్యారు. త న భ ర్త ప క్ష పాత ము తో బాధ పడు తున్నా డ నీ. అటువంటప్పుడు కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నా నీ. ఈ సమయం లో భా ధలు ఎక్కువ అయ్యాయి అని చెప్పారు. 15-10-2025 న మా స్థలమునకు ప్రభుత్వం వారు పట్టా rc 05 pmay u/2024 ENGG /vsp ఇచ్చారని తన దగ్గర పట్టా మరియు ఇంటి పన్ను రసీదు కూడా ఉందని . తనకు న్యా యం చేసి . తనకు ఇల్లు కట్టు కోమని ఆదేశాలు జారీ చే యా లని తనకు అడ్డు పడు తున్నా వారి పై అధికారులు చర్యలు తీసుకో వాలని అన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పీవీ సింధు
*Press Note*
*EAGLE TEAM VIJAYAWADA*
ఈరోజు 22/12/2025 తేదీన...
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
రాజకీయ కోణం లో చూడకండి !! మోహన్ భగవత్
కర్నూలు : ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్...
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా
తర్లుపాడు మండలం
10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...