మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
Posted 2026-02-23 14:16:46
0
126
అమరావతి...
మున్సిపల్,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష.
హాజరైన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు,పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.
అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల నిధులను పంచాయతీలకు ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ.
వివిధ రకాల అనుమతుల కోసం యూడీఏల పరిధిలోని గ్రామాల్లో ఫీజులు వసూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం.
ఆయా గ్రామాల నుంచి వసూలయ్యే నిధులను పంచాయతీలకు ఎంతమేర చెల్లించాలనే దానిపై చర్చ.
పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరగా నిర్ధారించాలని నిర్ణయం.
వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించేలా నిర్ణయం.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అంగన్వాడి కార్యకర్తలతో ముఖాముఖి చర్చలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
...
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి...
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీ.పి. సజ్జనర్ IPS ఆదేశానుసారం నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని...
కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన...