మదనపల్లె: ‘డ్రగ్స్ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేయాలి.

0
85

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ శనివారం సూచించారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డ్రగ్స్ వినియోగం - అక్రమ రవాణా నిర్మూలన’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో పాలకులు కఠినంగా వ్యవహరించాలని, యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక |
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడటంతో...
By Bharat Aawaz 2025-09-20 10:43:35 0 769
Andhra Pradesh
Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-01-26 05:50:21 0 100
Andhra Pradesh
ITDA గురుకుల జూనియర్ కాలేజ్ హాస్టల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి నిరీక్షణ బాబు
యర్రగొండపాలెం గురుకుల పాఠశాల వెనుక 4 కోట్ల వ్యాయమంతో  నూతనంగా నిర్మించే గురుకుల జూనియర్...
By Chennaiah Kati 2026-01-07 09:24:57 0 249
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com