ప్రెస్ నోట్ 👏✍️ *మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
Posted 2026-02-21 17:08:10
0
151
ప్రెస్ నోట్ 👏✍️
*మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం రోజు సంజీవని గురుకులఆశ్రమబాల *బాలికలకు యువ ప్రగతి*
*పథం సభ్యుల సొంత* నిధులతో అభ్యసన సామాగ్రి మరియు పండ్లు బ్రెడ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా *అధ్యక్షులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పగిడి వేణుగోపాల్*
మాట్లాడుతూ మధురాతి
మధురం మన మాతృభాషా మన నిత్య మానవ సంబంధాలకు మాతృభాషా మాత్రమే మధురాతి మధురం బాల బాలికలు బాల్య దశ నుంచి తెలుగులో చక్కగా చదవటం మాట్లాడడం రాయటం అలవర్చుకుని అడుగులు ముందుకు సాగుధాం అన్నారు
ఈ కార్యక్రమంలో సంజీవని అనాధ వృద్ధాశ్రమా నిర్వాహకుడు ఓ. రాజశేఖర్
సభ్యులు.. పగిడి రత్నం దూదేకుల సిద్దయ్య నాగ దాసరి శోభారాణి అన్నెప్పు మోహన్ ఎల్లంకి భార్గవ్
చాబోలు పీరయ్య గందే కిషోర్ పాల్గొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
పుంగనూరు: పుంగునూరు పట్టణ పరిధిలో బాలాజీ కాలనీలో కొత్తూరు మురళిఆటోను ఢీకొన్న కారు
పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను...
మిస్సింగ్ కేసుల చేదనకు నివారణ కు వేగవంతమైన చర్యలు
*ప్రకాశం జిల్లా తేదీ:09.03.2026*
*మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి,...
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ
కర్నూలు : కర్నూలు జిల్లా :
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ...
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...