విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం

0
117

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆలయ ఈ.ఓ మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. సీన నాయక్ స్వయంగా స్కానింగ్ పాయింట్ వద్ద ఉండి క్యూ లైన్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ దర్శన టిక్కెట్లను తనిఖీ చేసిన ఆయన, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో త్వరితగతిన దర్శనం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Chhattisgarh
भारत में वन्यजीव संरक्षण में मिली महत्वपूर्ण सफलता
भारत ने #WildlifeConservation में नई सफलता हासिल की है। वन्यजीवों की संख्या बढ़ने और उनके...
By Pooja Patil 2025-09-11 07:16:26 0 728
Telangana
రెండుసార్లు ఎంపీ గా ఎన్నుకున్న కరీంనగర ప్రజలకి సమాజం కి కోటి దండలు..
జాతీయస్థాయి నాయకుడు కావాలి అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి. ‎రేవంత్ రెడ్డి కి కుడా చాలా ఉన్నవి...
By Ponnala Srinivasrao 2026-05-17 06:50:53 0 74
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుంలో చామంతి తోటను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చింతపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ...
By Kothuru Murali 2026-03-01 16:32:19 0 100
Andhra Pradesh
ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.
చీరాల  అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్...
By Vadlamudi NagaVenkat 2026-04-07 13:01:13 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com