విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం

0
118

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆలయ ఈ.ఓ మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. సీన నాయక్ స్వయంగా స్కానింగ్ పాయింట్ వద్ద ఉండి క్యూ లైన్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ దర్శన టిక్కెట్లను తనిఖీ చేసిన ఆయన, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణలో త్వరితగతిన దర్శనం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-02-28 11:11:29 0 162
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి APCC చీఫ్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
scroll    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-28 09:46:26 0 139
Andhra Pradesh
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
By Boiena Rajesh 2026-05-17 01:00:32 0 65
Andhra Pradesh
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
By Pagadala Venkateswar 2026-03-08 04:48:23 0 106
Andhra Pradesh
మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం
కృష్ణా జిల్లా పోలీస్    *మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక...
By Rajini Kumari 2026-02-23 14:11:57 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com