మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.

0
118

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు స్వీకరించకపోవడంతో, మున్సిపల్ సిబ్బంది గురువారం రాత్రి అతన్ని ఖననం చేశారు. చెత్తకుప్పలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించడం జరిగింది. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల శవాలు చెత్తతో సమానమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.
*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!*...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:12:25 0 316
Andhra Pradesh
విజాగ్ స్టీల్ ప్లాంట్ సంక్షోభం!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఆర్థిక నష్టాలు, అప్పుల...
By Babitha Babitha 2026-05-20 12:54:59 0 56
Andhra Pradesh
సింగపూర్‌గా మారనున్న ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పోర్టులు, ఐటీ,...
By Babitha Babitha 2026-05-20 04:32:43 0 54
Andhra Pradesh
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు...
By Pagadala Venkateswar 2026-01-20 11:10:24 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com