చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
Posted 2026-02-20 05:04:17
0
122
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల చిన్నారి సాయి దుర్గ రహదారిపై ఆడుకుంటూ ఉండగా, ప్రమాదవశాత్తు ఒక ఆటో ఆమెపై నుంచి వెళ్లినట్లు సమాచారం.
పాప తల్లి పేరు పూజ, తండ్రి పేరు యాదగిరి శివకృష్ణ. భార్యాభర్తలు గత మూడు సంవత్సరాలుగా కుటుంబ కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూజ తన ముగ్గురు పిల్లలతో కలిసి తన తల్లి ఇంటి వద్ద నివసిస్తూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ అనుకోని దుర్ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. చిన్నారి మృతి గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి
పత్రికా ప్రకటన
ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026
సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో...
జాగ్రత్త సుమా కుక్క కాటుతో వచ్చే రెబిస్ వ్యాధి ని నయం చేయలేరు
రేబిస్ను నయం చేయలేము. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాలలో భారతదేశం 36% వాటా కలిగి ఉంది....