చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి

0
121

చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల చిన్నారి సాయి దుర్గ రహదారిపై ఆడుకుంటూ ఉండగా, ప్రమాదవశాత్తు ఒక ఆటో ఆమెపై నుంచి వెళ్లినట్లు సమాచారం.
పాప తల్లి పేరు పూజ, తండ్రి పేరు యాదగిరి శివకృష్ణ. భార్యాభర్తలు గత మూడు సంవత్సరాలుగా కుటుంబ కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూజ తన ముగ్గురు పిల్లలతో కలిసి తన తల్లి ఇంటి వద్ద నివసిస్తూ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ అనుకోని దుర్ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. చిన్నారి మృతి గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

 

#Narendra

Search
Categories
Read More
Bharat Aawaz
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
By Citizen Rights Council 2025-08-02 12:29:12 0 2K
Jharkhand
16-Day Durga Puja Festival Kicks Off at Maa Ugratara Temple |
The 16-day grand Durga Puja festival has commenced at the Maa Ugratara Temple in Latehar...
By Pooja Patil 2025-09-16 07:46:25 0 154
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు
విజయవాడ 10-01-2026    ప్రచురణార్థం    * *కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో...
By Rajini Kumari 2026-01-10 12:39:03 0 104
Andhra Pradesh
అగ్ని ప్రమాదం నివారణ చర్యలు తప్పనిసరిగా పాటిద్దాం
*విజయవాడ నగరపాలక సంస్థ*     *07-02-2026*   *అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు...
By Rajini Kumari 2026-02-07 12:13:28 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com