• బ్రేకింగ్ న్యూస్

    యాంకర్ పార్ట్> చేతులెత్తేసిన జూపల్లి!

    వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు!
    నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు!
    ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
    నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను
    నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా -

    బైట్ > మంత్రి జూపల్లి కృష్ణరావు

    #sidhumaroju # bharatAawaz # jupally.
    బ్రేకింగ్ న్యూస్ యాంకర్ పార్ట్> చేతులెత్తేసిన జూపల్లి! వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు! నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు! ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా - బైట్ > మంత్రి జూపల్లి కృష్ణరావు #sidhumaroju # bharatAawaz # jupally.
    0 Comments 0 Shares 34 Views 4 0 Reviews
  • యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు.

    #sidhumaroju # bharatAawaz #
    యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు. #sidhumaroju # bharatAawaz #
    0 Comments 0 Shares 40 Views 4 0 Reviews
  • రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం

    Beyond Byline: The Story of the Storyteller!

    ఎప్పుడూ వార్తలు సేకరించి, వాటిని ప్రజలకు చేరవేసేది విలేకరులే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకుంటున్నాం. విలేకరులనే ఇంటర్వ్యూ చేసి, వారి కథనాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము.

    Reporters are always on the front lines, telling the stories of others, we're flipping the script. We believe the story behind the storyteller is just as compelling.

    వార్తలను కవర్ చేసేటప్పుడు వారి ప్యాషన్ ఏంటి? వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారి జీవిత శైలి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో, మీరు మీ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే, హైదరాబాద్‌లోని మా స్టూడియోకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం


    At our Hyderabad studio, we're opening our doors to the brave Journalists who tirelessly bring us the news. We want to hear your story—what drives your passion, the hurdles you've overcome, and the moments that have defined your career. We want to understand the life behind the lens, the human spirit that fuels the headlines.

    If you're a reporter and you're ready to share your journey with us, we invite you to step into the spotlight. Come sit down with us and let's have a conversation that goes beyond the headlines.

    మీ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
    Interested in sharing your story? Please let us know!

    Bharat Aawaz!
    Jai Hind!
    రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం Beyond Byline: The Story of the Storyteller! ఎప్పుడూ వార్తలు సేకరించి, వాటిని ప్రజలకు చేరవేసేది విలేకరులే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకుంటున్నాం. విలేకరులనే ఇంటర్వ్యూ చేసి, వారి కథనాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము. Reporters are always on the front lines, telling the stories of others, we're flipping the script. We believe the story behind the storyteller is just as compelling. వార్తలను కవర్ చేసేటప్పుడు వారి ప్యాషన్ ఏంటి? వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారి జీవిత శైలి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో, మీరు మీ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే, హైదరాబాద్‌లోని మా స్టూడియోకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం At our Hyderabad studio, we're opening our doors to the brave Journalists who tirelessly bring us the news. We want to hear your story—what drives your passion, the hurdles you've overcome, and the moments that have defined your career. We want to understand the life behind the lens, the human spirit that fuels the headlines. If you're a reporter and you're ready to share your journey with us, we invite you to step into the spotlight. Come sit down with us and let's have a conversation that goes beyond the headlines. మీ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. Interested in sharing your story? Please let us know! Bharat Aawaz! Jai Hind!
    0 Comments 0 Shares 275 Views 0 Reviews
  • అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు

    అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

    విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు.

    కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది –

    GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి

    కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు.

    -sidhumaroju
    అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు. కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది – GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు. -sidhumaroju
    1 Comments 0 Shares 259 Views 15 0 Reviews
  • సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    - sidhumaroju
    సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. - sidhumaroju
    0 Comments 0 Shares 291 Views 13 0 Reviews
  • ISRO తాజా ఉపగ్రహ ప్రయోగం విజయవంతం – భారత్ అంతరిక్ష శక్తిగా మరింత బలపడుతోంది.
    మీ అభిప్రాయం ప్రకారం, భారత్ భవిష్యత్తులో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన రంగం ఏది?
    🚀 ISRO తాజా ఉపగ్రహ ప్రయోగం విజయవంతం – భారత్ అంతరిక్ష శక్తిగా మరింత బలపడుతోంది. మీ అభిప్రాయం ప్రకారం, భారత్ భవిష్యత్తులో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన రంగం ఏది?
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 325 Views 0 Reviews
  • 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు
    రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
    ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.

    అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు.
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ,
    మిషన్ భగీరథ,
    మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు.

    ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.

    ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 349 Views 0 Reviews
  • అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    Love
    1
    0 Comments 1 Shares 601 Views 13 0 Reviews
  • *పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...*

    *•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు*

    *•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక*

    కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.
    *పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...* *•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు* *•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక* కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 277 Views 0 Reviews
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం :

    రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు .

    తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు .

    డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం.

    డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం .

    డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .

    ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా . అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు . డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం. డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా . TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా . TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం . డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు . ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    0 Comments 0 Shares 541 Views 0 Reviews
  • *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • "హైదరాబాద్‌లో భారీ వర్షాల తర్వాత ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి ఏం చేయాలని భావిస్తున్నారు?"
    "హైదరాబాద్‌లో భారీ వర్షాల తర్వాత ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి ఏం చేయాలని భావిస్తున్నారు?"
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com