Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Harendhira Prasad, IAS: A Rising Leader in GovernanceA Young and Dynamic Administrator Committed to Transparent Governance and Citizen-Centric Development Effective governance is driven by integrity, innovation, and a commitment to public service. These qualities define the administrative journey of Shri M. N. Harendhira Prasad, IAS, a dynamic young officer of the Andhra Pradesh cadre. A 2015-batch Indian Administrative Service (IAS) officer of...0 Comments 0 Shares 147 Views 0 Reviews
-
Online Games - Stay Away! BinduMadhav, IPS.ఆన్ లైన్ గేమ్స్ మహా డేంజర్.! సైబర్ నేరగాళ్ల సర్వర్ లోకి మీ మొబైల్ డాటా, బెట్టింగ్స్ ను ప్రోత్సహించేలా యాడ్స్, ఫేక్ లింక్స్ తో అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరిఅప్రమత్తంగా ఉండండి..ఆన్ లైన్ గేమ్స్ జోలికి వెళ్ళకండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు.0 Comments 0 Shares 3K Views 0 Reviews
-
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్కాకినాడ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ అపూర్వభారత్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 70 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 69 వేల హెక్టార్లలో పరి నాళ్లు పూర్తయ్యాయని, ఈ–పంట నమోదు 73 శాతం మాత్రమే జరిగిందని తెలిపారు. మిగిలిన నమోదును త్వరగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకు రబీ...0 Comments 0 Shares 338 Views 0 Reviews
-
కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీకాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ చట్టాల ద్వారా...0 Comments 0 Shares 454 Views 0 Reviews
-
గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్ఎన్వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణకాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్సీ సెంటర్లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMMVY) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ వైద్యులు సూచనలు చేశారు. అధికారులు...0 Comments 0 Shares 398 Views 0 Reviews
-
మాధవపట్నం వంతెన వద్ద రోడ్డు ప్రమాదం – మహిళకు తీవ్ర గాయాలుసామర్లకోట మండలంలోని మాధవపట్నం వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రద్దీగా ఉండే ఈ మార్గంలో జరిగిన ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. స్థానికుల వివరాల ప్రకారం, బాధితురాలు స్కూటీపై తన గమ్యస్థానానికి వెళుతుండగా వంతెన వద్ద ఉన్న మలుపు తిరిగే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టినట్లు తెలిపారు. మలుపు...0 Comments 0 Shares 404 Views 0 Reviews
-
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళనతాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది. అचानक బోటు మొరాయించడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును ఘటనాస్థలానికి పంపించారు. అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు వేగంగా...0 Comments 0 Shares 284 Views 0 Reviews
-
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతుకాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకర విషయమని న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించినప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇంకా ప్లాస్టిక్ కవర్లు విక్రయించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్...0 Comments 0 Shares 918 Views 0 Reviews