• "ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
    హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...
    0 Comments 0 Shares 942 Views 0 Reviews
  • 3,000 New Patrol Vehicles Boost Police Response Time AP
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో స్పందన సమయాన్ని (response time) తగ్గించేందుకు 3,000 కొత్త పెట్రోల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. పాతబడిన వాహనాల స్థానంలో ఆధునిక వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా, అత్యవసర సమయాల్లో పోలీసులు ప్రజలకు వేగంగా చేరువవుతారు. సుమారు ₹300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ చర్య, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్టం చేస్తుంది. సాంకేతికతతో కూడిన ఈ వాహనాలు డయల్-112...
    0 Comments 0 Shares 186 Views 0 Reviews
  • Dedicated 'Anti-Rowdy Squads' in Every Circle
    Under recent government directives, specialized 'Anti-Rowdy Squads' are being established in every police circle across the state. These squads are tasked with the close monitoring of known rowdy-sheeters and organized criminal gangs through constant surveillance. By maintaining an active presence and acting against habitual offenders, this initiative is designed to strike fear into the hearts...
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • Tripura Strengthens Law and Order Through Modern Policing
    Tripura continues to enhance its law and order framework through strengthened policing, improved surveillance systems, and coordinated security measures. The state government has intensified efforts to combat drug trafficking, cybercrime, and cross-border illegal activities while promoting community policing and public safety. Modernization of police infrastructure, digital crime investigation...
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • శీర్షిక: ప్రజలతో మమేకమవుతున్న తెలంగాణ పోలీసులు - కమ్యూనిటీ పోలీసింగ్
    తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యం ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం. ఈ క్రమంలో, పోలీస్ అధికారులు గ్రామస్థాయిలో నిరంతరం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకోవడం, శాంతిభద్రతల విషయంలో ప్రజల నుంచి సలహాలు తీసుకోవడం మరియు పోలీసుల పట్ల ఉన్న అపోహలను తొలగించడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతోంది. నేర నియంత్రణలో పౌరుల భాగస్వామ్యం...
    0 Comments 0 Shares 75 Views 0 Reviews
  • ​. Rapid Response via 'Dial 112'
    ​Content: The Karnataka Police has significantly reduced response times through the 'Dial 112' emergency system. During critical situations, police teams arrive at the scene within minutes to provide immediate assistance, successfully saving countless lives and providing timely aid to citizens in distress across the state.
    0 Comments 0 Shares 65 Views 0 Reviews
  • "అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్ల వాడకంపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో ఏప్రిల్ 20న నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో ప్రధాన జంక్షన్ల వద్ద...
    0 Comments 0 Shares 278 Views 0 Reviews
  • "అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.  అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... రోబరీ చేసిన దొంగని నేరం జరిగిన కేవలం 18 గంటల లోపే పట్టుకోవడమే కాకుండా, బాధితురాలి నుండి దొంగిలించిన సుమారు 10 లక్షల రూపాయల విలువైన 67 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాన్ని పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. దీనితో పాటు...
    0 Comments 0 Shares 253 Views 0 Reviews
  • "ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం కాలనీలో విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషాద సంఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల ప్రాణాల భద్రత విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే...
    0 Comments 0 Shares 141 Views 0 Reviews
  • "ఇంటి పనిమనుషులుగా చేరి దొంగతనం.. నేపాలీ ముఠా గుట్టురట్టు: కమిషనర్ బి. సుమతి.|
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలో, ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు.  ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న కరుడుగట్టిన నేపాలీ ముఠాకు చెందిన...
    0 Comments 0 Shares 311 Views 0 Reviews
  • "తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 22 కొత్త సీసీ కెమెరాలను ఆల్వాల్ డీఐ, వీరబాబు, సెక్టార్ ఎస్‌ఐ దేవేందర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఐ వీరబాబు, “ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు అత్యంత అవసరం. నేరాలు జరిగిన తర్వాత...
    0 Comments 0 Shares 213 Views 0 Reviews
  • "భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో ‘మీ సురక్ష’ కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బేగంపేట ఏసీపీతో పాటు సెక్టార్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), పోలీస్ సిబ్బంది...
    0 Comments 0 Shares 200 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com