Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాంకీ సంస్థను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాంకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో దుర్వాసనలు రావని, కాలుష్యం ఉండదని, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే గత 15 ఏళ్లుగా రోజుకు వేల మెట్రిక్ టన్నుల చెత్తను...0 Comments 0 Shares 236 Views 0 Reviews
-
"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో డ్రైనేజ్ సమస్య స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా మురుగు నీరు పొంగిపొర్లుతూ రహదారిపైకి చేరుతుండటంతో కాలనీవాసులు దుర్వాసన, దోమల బెడదతో అసహనానికి గురవుతున్నారు. డ్రైనేజ్ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....0 Comments 0 Shares 272 Views 0 Reviews
-
"ప్రజల కోసం.. ప్రక్షాళన బాటలో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు పునరుజ్జీవన పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే ప్రక్రియను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సాజిద్, ప్రేమ్, యాదగిరి, ఆదిత్య, శీను తదితరులతో కలిసి పనులను పరిశీలించిన ఆమె, స్థానికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. గుర్రపుడెక్క...0 Comments 0 Shares 296 Views 0 Reviews
-
"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు వెంకటాపురం డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్లో, ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక మాజీ కార్పొరేటర్...0 Comments 0 Shares 288 Views 0 Reviews
-
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంటమాలజీ సూపర్వైజర్ గణేష్, టీమ్ సభ్యులు సాజిద్, లింగారెడ్డి, మహేందర్ మరియు పోచయ్యలతో కలిసి ఆమె పనులను నిశితంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్రపుడెక్క వల్ల నీరు...0 Comments 0 Shares 253 Views 0 Reviews
-
Ahmedabad Endures Prolonged Heatwave Before MonsoonAhmedabad has witnessed an unusually long and intense summer season, with temperatures exceeding 40°C on 71 of the past 76 days. The prolonged heatwave has placed significant pressure on public health systems, increased water demand, and led to higher electricity consumption across the city, reflecting the challenges posed by extreme weather conditions. The persistent high temperatures...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
Arunachal Pradesh Expands Healthcare Access Across StateArunachal Pradesh is strengthening its healthcare system with expanded services aimed at improving access in remote and tribal regions. The state is enhancing district hospitals, primary health centres, and telemedicine facilities to ensure timely medical support in difficult terrain. Mobile health units are being deployed to reach isolated villages, while maternal and child healthcare programs...0 Comments 0 Shares 141 Views 0 Reviews
-
Bihar Expands Healthcare Infrastructure and ServicesBihar is continuing to strengthen its healthcare system through investments in medical infrastructure, expanded public health services, and improved access to quality care. The state has focused on upgrading district hospitals, establishing new medical colleges, and increasing the availability of doctors and healthcare professionals. Telemedicine services and digital health initiatives are...0 Comments 0 Shares 112 Views 0 Reviews
-
Chandigarh Strengthens Healthcare and Public ServicesChandigarh has undertaken several measures to enhance healthcare infrastructure and public health services. Government hospitals and health centers have been upgraded with modern medical equipment, digital health systems, and expanded patient care facilities. Special attention has been given to preventive healthcare, vaccination drives, maternal and child health, and disease surveillance...0 Comments 0 Shares 109 Views 0 Reviews
-
Ensuring a Polio-Free Meghalaya: Grassroots HeroicsMeghalaya’s health department is intensifying its mission to keep the state polio-free through a robust pulse polio immunization campaign. Demonstrating remarkable dedication, healthcare teams are traversing the most challenging terrains—traveling deep into remote regions "where roads end"—to reach every child. By leveraging creative grassroots support systems and mobilizing...0 Comments 0 Shares 118 Views 0 Reviews
-
Expanding Healthcare Infrastructure Across ChhattisgarhChhattisgarh is actively expanding its healthcare infrastructure to improve access to quality medical services for all citizens. The state government is investing in new hospitals, primary health centers, diagnostic facilities, and medical colleges to strengthen the healthcare system. Special emphasis is being placed on rural and tribal regions, ensuring better healthcare coverage in...0 Comments 0 Shares 123 Views 0 Reviews
More Results