శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ

0
206

బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ విశాఖ. ప్రభుత్వాలు విశాఖను మూడు జిల్లాలుగా వర్గీకరించారు. కానీ ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. సంతోషమే. కానీ ఆయన పుట్టిన ఊరు పాండ్రా కి. పద్మ నాభం మండలం విశాఖ జిల్లాలో ఉన్నది. అటువంటి తరుణం లో విశాఖ ను అభివృద్ది చేయ లని ప్రభుత్వం శర వేగంగా జరుగుతున్న సమయములో ఇంకొన్ని చేయ ల్సినవి చాలా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు అవి 1) మెట్రో సర్వీస్ 2) పారిశుధ్యం 3) నగరం లోనికి పంచాయతీ ల విలీనం. 4) పరిశ్రమలు స్థాపన. 5) నిరుద్యోగులకు ఉద్యోగాలు. 6) ఇంటింటికి జల జీవన్ ద్వారా మంచి నీరు. 7) నగర అభి వృద్ధి 8)చి రు వ్యా పా రుల వారి వారి వీధిలో చిన్న మార్కెట్ సదుపాయం. 9)తెల్ల రేషన్ కార్డు దార్లకు సూర్య ఘర్ సోలా ర్ పథకం. 10)మురికి కాలువలు శుభ్రత. విశాఖలో వయసు మీరిన పూర్తిగా చెట్లను తొల గించి మళ్ళీ మొక్క ల ను నాటి. మొక్కలను ఏదుగు దలకు మూడు కిలో మీటర్లకు ఒక్క రీని వన మిత్రను నియమించాలి. వన మిత్రలకు విధులు అప్పగించాలి. వారికి నెల నెల ప్రభుత్వం జీత లివ్వాలి. ఇవ్వన్నీ చేస్తే ప్రపంచం లోనే వి శాఖకు ఒక వెలుగు వస్తుందని మేధావులు ప్రజలు అనుకొంటున్నారు. 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com