మదనపల్లి ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు.
Posted 2026-02-18 11:46:10
0
166
ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక హత్య, అత్యాచార ఘటనలో నిందితుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని హోం మంత్రి బుధవారం తెలిపారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, ఘటన తర్వాత ఏర్పడిన ప్రజల ఆగ్రహం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిందని, బాధితుల కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం...
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్సింగ్
టిడిపి...
హైదరాబాద్ ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలకు ఊపు
హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) తమ కార్యకలాపాలను విస్తరిస్తూ...
తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.
తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం
06-06-2026 Sat 08:40
Andhra...
లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*
...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...
...