Sub registers get promotion to register.

0
112

ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*

 

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో

18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి లభించింది. వీరికి పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. 

▪️ఎం.పార్వతి (పార్వతీ పురం మన్యం జిల్లా)

▪️బి.అశోక్ (నంద్యాల జిల్లా)

▪️పి. శ్రీనివాసరావు (బాపట్ల)

▪️పీవీవీ దుర్గాప్రసాద్ (ఎన్టీఆర్)

▪️జి. శ్రీరామ్కుమార్ (తిరుపతి)

▪️జి.శివయ్య (పశ్చిమగోదావరి)

▪️సి. కుమారస్వామిరెడ్డి (శ్రీకాకుళం)

▪️బి. విజయ భాస్కర్ (చిత్తూరు)

▪️ఎం.సూర్యనారాయణ (ఏఐజీ- ఐజీ కార్యాలయం)

▪️ఎం.రవిజోసెఫ్ (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు)

▪️ఎస్కే ప్రవీణ్ బాబు (కర్నూలు ఎంవి & ఏ)

▪️బి. ప్రసన్న లక్ష్మి (ఏఐజీ-ఐజీ కార్యాలయం)

▪️పీవీ రమా పతిరావు (ఏలూరు)

▪️సీహెచ్ నరసింహమూర్తి (అల్లూరి సీతారామరాజు)

▪️కె.ప్రసాదరావు (కాకినాడ) వై.

▪️బఝారి (కర్నూలు)

▪️కె.జగన్మోహన్రావు (తూర్పుగోదావరి)

▪️ఎస్.మోహనరావు (విజయనగరం) లను జిల్లా రిజిస్ట్రార్లుగా నియమించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...
By Kothuru Murali 2026-02-19 12:30:13 0 92
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 113
Andhra Pradesh
Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్.
Andhra Nara Lokesh Announces Major Announcement Today at 6 PM కాకినాడలో భారీ ప్రాజెక్టు ఏపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:07:37 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com