గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్ఎన్వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ
Posted 2026-02-18 09:01:03
0
30
కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్సీ సెంటర్లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMMVY) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ వైద్యులు సూచనలు చేశారు.
అధికారులు మాట్లాడుతూ, గర్భిణీలు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్రచురణార్థం* *21-12-2025*
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
బస్తీ పర్యటనలో భాగంగా వార్డు నెంబర్ 4, వార్డు నెంబర్ 5. లలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం...