రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలి.

0
29

మదనపల్లెలో మైనర్ బాలిక హత్య ఘటనపై రాజకీయ అండదండలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ మంగళవారం సాయంత్రం డిమాండ్ చేశారు. అగంతకుడికి రాజకీయ అండదండలు ఉన్నాయని, నిందితుడి చేతిపై పచ్చబొట్టు కూడా ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాజకీయాలకు అతీతంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కొనసాగిస్తామని పునీత్ కోరారు.

Search
Categories
Read More
Telangana
జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2026-01-12 15:08:29 0 124
Uncategorized
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
By BMA ADMIN 2025-05-23 05:29:23 0 2K
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com