బాలికపై హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య!

0
82

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
వేములవాడ దేవాలయంపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
ఓం నమశ్శివాయ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈనెల 15వ తేదీ నుండి మూసి వేయబడుతుంది అనే...
By Vadla Egonda 2025-06-19 10:37:04 0 1K
Telangana
బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక...
By Sidhu Maroju 2025-09-23 09:02:33 0 245
Andhra Pradesh
జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రచురణార్థం 19 డిసెంబర్ 2025 **జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ మరియు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో...
By Rajini Kumari 2025-12-19 12:07:00 0 210
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com