శివనామ స్మరణలతో మారుమ్రోగిన మల్లయ్య కొండ.

0
23

మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి తరలివచ్చి, శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణమహోత్సవం, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరిగింది.

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...
By CM_ Krishna 2025-12-16 13:57:05 0 166
Haryana
Delhi-Haryana Police Bust Kapil Sangwan, Takkar Gangs |
Delhi and Haryana police carried out coordinated raids against the Kapil Sangwan and Takkar...
By Pooja Patil 2025-09-16 05:28:35 0 499
Telangana
శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|
హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.   ఈనెల 28 నుండి...
By Sidhu Maroju 2026-01-05 12:43:17 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com