పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు

0
116

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై నాగేశ్వరరావు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,78,200 నగదు, తొమ్మిది సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారు మదనపల్లి, బెంగళూరు, ముల్బాగల్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
కృష్ణాజిల్లా గుడివాడ    కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను...
By Rajini Kumari 2026-03-23 14:37:25 0 148
Telangana
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపిన చిలుకూరు విద్యార్థి
చిలుకూరు ఏప్రిల్ 21, జే ఈ ఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన ఈ ఫలితాలలో కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో...
By Nookapangu Manikanta 2026-04-21 07:33:45 0 153
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో...
By Sidhu Maroju 2025-11-28 07:11:17 0 161
Andhra Pradesh
ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ముగ్గుల పోటీలు.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో వికాస్ హాస్పిటల్స్ ప్రధాన...
By John Baji 2026-01-04 11:31:15 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com