మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!

0
30

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొత్త పాలక మండళ్లకు సూచించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంలో నూతనంగా నిర్మించిన రహదారిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శివరాత్రి పూర్తయ్యాక ఈ మార్గంలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అరుణాచలం తరహాలో శ్రీకాళహస్తిలోనూ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 33
Andhra Pradesh
శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2025-12-30 10:07:29 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com