పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు

0
98

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా మళ్ళించారు. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండితే, రానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు తెలిపారు. కృష్ణా జలాలు పుంగమ్మ చెరువుకు చేరడంతో స్థానిక రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి

Search
Categories
Read More
Telangana
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి...
By Mitappaly Shiavji 2026-01-09 06:56:01 0 249
Andhra Pradesh
మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-04 11:45:23 0 89
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు...
By Kothuru Murali 2026-02-16 11:26:14 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com