పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్

0
31

పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు రెండు గంటల పాటు శ్రమించి రంగురాళ్లతో అందమైన ఆర్ట్ వేశారు. శివరాత్రి సమీపిస్తున్న తరుణంలో ఈ కళాఖండాన్ని చూసిన భక్తులు, చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నారు. పరమశివుని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఈ ఆర్ట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది# కొత్తూరు మురళి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com