పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్
Posted 2026-02-14 14:49:54
0
179
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు రెండు గంటల పాటు శ్రమించి రంగురాళ్లతో అందమైన ఆర్ట్ వేశారు. శివరాత్రి సమీపిస్తున్న తరుణంలో ఈ కళాఖండాన్ని చూసిన భక్తులు, చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నారు. పరమశివుని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఈ ఆర్ట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నంద్యాల జిల్లా కొత్తపల్లి కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులులతో గడిపారు పిల్లలతో సరదాగా మాట్లాడి వారి ఆ అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు
నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను....
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
జోగి రమేష్ , జోగి రాముకి బైలు
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి...
తాళం వేసి మూసి ఉన్న ఇళ్ల భద్రత కోసం పోలీసు వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాలు(LHMS) ఉపయోగించుకోవాలని అంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.
*గుంటూరు జిల్లా పోలీస్...*...
Sriram Venkitaraman IAS: Leading Kerala with Dedication
The Journey Begins
The career of Sriram Venkitaraman, IAS has attracted significant public...