పుంగనూరు: పుంగనూరు పట్టణం లో యాక్సిస్ బ్యాంక్ ప్రారంభం

0
17

పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో శుక్రవారం నూతనంగా యాక్సిస్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీఎస్పీ మహేంద్ర, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. బ్యాంకు సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, తమ శాఖ ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందిస్తుందని తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
హై - టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!
కర్నూలు : సోమవారంకర్నూలు కలెక్టరేట్  సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ...
By Hari Krishna 2025-12-16 06:49:17 0 134
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 2K
Andhra Pradesh
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...
By Rajini Kumari 2025-12-20 13:57:40 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com