పుంగనూరు: పుంగనూరు పట్టణం లో యాక్సిస్ బ్యాంక్ ప్రారంభం

0
147

పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో శుక్రవారం నూతనంగా యాక్సిస్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీఎస్పీ మహేంద్ర, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. బ్యాంకు సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, తమ శాఖ ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందిస్తుందని తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"   కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో...
By Chennaiah Kati 2026-06-24 15:20:08 0 51
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో...
By Boiena Rajesh 2026-04-07 04:53:41 0 189
Telangana
Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు...
By Gujile Ramu 2026-07-19 00:32:44 0 56
SURAKSHA
The Visionary Administrator: The Story of Shri. Sandeep Kumar, IAS
From IIT to IAS: Redefining Public Service Excellence:  Shri. Sandeep Kumar, a...
By Kalaga Sailaja 2026-07-18 11:29:31 0 35
Andhra Pradesh
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
By Kothuru Murali 2026-04-29 11:18:38 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com