మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
Posted 2026-02-14 06:41:12
0
173
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా నిలదీయాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ కోరారు. నిన్న అసెంబ్లీలో పట్టణ ట్రాఫిక్ సమస్యను ఎమ్మెల్యే ప్రస్తావించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమని, మదనపల్లి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని పునీత్ కుమార్ సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Unsecured Loans for Flexible Business Funding Solutions
Unsecured loans provide quick access to funds without requiring collateral, making them an...
“వేడెక్కుతున్న వాతావరణం 🌅🥵⚠️”
ఇప్పటి తాజా సంచలన వార్త మీ కోసం…
దేశవ్యాప్తంగా మరోసారి వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులు...
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్పిక్కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...
"సబ్బండ వర్గాల గళం.. ఇక మండలిలో సాగదు విరామం: ఎమ్మెల్సీగా కోదండరాం!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ,...