**దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు****

0
231

*- దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు*

*- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేసిన మండల ప్రజలు*

దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో దొనకొండ మండలంలో సంగాపురం నుండి వీరేపల్లి వరకు రూ.1 కోటి వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు, బాలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న సంగాపురం మరియు వీరేపల్లి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రెండు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కు రెండు గ్రామాల ప్రజలతో పాటు దొనకొండ మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 1K
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో దారుణం !!
కర్నూలు :  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది...
By Hari Krishna 2025-12-22 08:21:47 0 194
Punjab
PDMA Warns of Possible Dengue Outbreak in Eastern Punjab |
The PDMA has warned of a potential dengue outbreak in eastern Punjab cities. Residents are...
By Pooja Patil 2025-09-16 05:22:54 0 165
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....  బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
By Gadiyapudi Narendra 2025-12-27 10:56:27 0 196
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 365
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com