శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం- పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్.|

0
144

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. 

ఆలయ పూజారులు ఆయనను పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ఈ పుణ్య దినాన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు అమితానందం కలిగించిందన్నారు. భక్తులందరిపై స్వామివారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చబొల్లారం డివిజన్ ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సంజయ్ కిరణ్, నగేష్, మల్లికార్జున్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
మధ్యతరగతి ప్రజలకు ఊరట ధరలు తగ్గే అవకాశం
*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోడీ గారు.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్...
By Vadla Egonda 2025-07-05 01:39:30 0 1K
Andhra Pradesh
అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా
విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం...
By Eslavath RameshNaik 2026-01-21 14:16:32 0 288
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com