పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
Posted 2026-02-12 08:22:04
0
248
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె తండ్రి, సాక్ష్య కళాకారుడు అప్పల బత్తుల ప్రకాశరావు నుండి ఈ విద్యను నేర్చుకున్నారు. మహాలక్ష్మి చిత్రలేఖనం, బంగారు వస్త్రాల డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించారు. మదర్ థెరిసా, ప్రధాని నరేంద్ర మోదీ, బుద్ధుడు, మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి తదితర ప్రముఖుల చిత్రాలను సుదముక్యలతో ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.
మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన...
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
హైదరాబాద్లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి,...